Article Search

Articles meeting the search criteria

రథసప్తమి ప్రత్యేకం 


ఆదిత్యకశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి ఎంతో విశిష్టమైనది  ఎందుకంటే సూర్యుడి గమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం. ఏడు గుర్రాలు పూన్చిన  సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది.  

మాఘమాసస్నాన పుణ్య ఫలితాలను వివరించే కథ ...

పూర్వం ఆంధ్రదేశంలోని ఒక పట్టణంలో సుమంతుడు అనే వాడు ఉండేవాడు. అతని భార్యపేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంట అధర్మపరుడు. అడ్డదారిలో ధనం సంపాదించడమే కాకుండా ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించినది అంతా లోభగుణంతో దాచిపెడుతూ ఉండేవాడు. ఒక రోజున సుమంతుడు ఎదో పనిమీద గ్రామం వదిలి వెళ్ళాడు. 

మాఘమాస స్నానానికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాము ...

 

మాఘమాసంలోని ముప్పై రోజులలో ప్రతిరోజూ నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు, పూజలు, పురాణ పఠనం, శ్రవణం చేయడం శ్రేష్ఠం అని అంటున్నారు పండితులు. పూర్వం రఘువంశంలోని సుప్రసిద్ధ మహారాజైన దిలీపుడు ఒక రోజున వేటకై హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళి అక్కడ వున్న ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు.

 

మాఘమాసం ప్రత్యేకత

చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం.'మాఘం' అంటే యజ్ఞం అని అర్థం ఉంది. యజ్ఞయాగాది కార్యాలకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. మాఘమాస స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. మృకుండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

పరమపవిత్రం భీష్మాష్టమి

 

మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి మొదలుకొని ఏకాదశి వరకు అయిదు రోజులను 'భీష్మ పంచకం; అని అంటారు. రథసప్తమి మరుసటి రోజు అష్టమినే 'భీష్మాష్టమి' అని అంటారు. ఈ పుణ్య ఘడియల కోసం భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నాడు. యుద్ధ సమయంలో సంధ్యాసమయం దాటిపోతుందని అస్త్రాలను విడిచి నేలమీదకు దిగి ఇసుకనే జలధారగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసిన మహా ధర్మాత్ముడు భీష్మాచార్యుడు. 

 

భీష్మ ఏకాదశి విశిష్టత ?

 

పగలుశుక్లపక్షంఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడుమాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజుభీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడుభీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు

ఇంట్లో దీపారాధనకు నియమాలు ఏమిటి?

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగానూమనోవికాసానికిఆనందానికిసద్గుణ సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుందిదీపం ఎక్కడ ఉంటుందో అక్కడ అంధకారం అనే చీకటి ఉండడు కాబట్టే హిందూ సాంప్రదాయంలో ఎటువంటి శుభకార్యానికైనా దీపాన్ని వెలిగించి మొదలుపెడతారుదీపం వెలిగించే సమయంలో 'దీప రాజాయ నమఃఅని స్మరిస్తూ దీపం వెలిగించాలిఅలాగే ఇంట్లో దీపారాధనకు ఎటువంటి నిమయాలు ఉన్నాయి అంటే …

శ్రీ పురుషసూక్త అష్టోత్తర శతనామావళి

 

ఓం సహస్ర శీర్షాయ నమః

ఓం పురుషాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

అష్టలక్ష్మీ స్తోత్రం

 

ఆదిలక్ష్మీ:

సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే

మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదం సుతే

 

కుబేర మంత్రం 

 

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః

పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్ 

 

నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం

నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం    1

ఉమామహేశ్వరాష్టకమ్ :

 

పితమహ శిరశ్చేద ప్రవీణ కరవల్లవ,

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

 

 SHREE SARASWATI ASHTOTTHARA SHATANAMAVALI

 

shree sarasvatyai namah

om mahaabhadraayai namah

 

భోగి

నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున తెల్లవారు ఝామునే భోగిమంటలు వేయడం ఆచారం. నిన్నటిదాకా దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు నేడు ఉత్తరాయణానికి వస్తాడు. కొత్త సూర్యుడు అని లోకానికంతటికీ తెలియజెప్పేందుకు పెద్దమంటల (భోగిమంటలు)ను ఈ రోజు వేస్తారు. అంటే వేడి ముద్దని తన గర్భంలో ఉంచుకున్నవాడు అని అర్థం. అటువంటి ఆ స్వామికి ఆ వేడిముద్దతో స్వాగతం పలకటం ఈ భోగిమంటల నిగూఢమైన అర్థం. 

Showing 547 to 560 of 842 (61 Pages)