Devotional

devotional

Subcategories

Dakshinavarti Shankh : లక్ష్మీ దేవిని ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటారు. అమ్మవారి అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో దక్షిణావృత శంఖాన్ని తీసుకొచ్చి పూజించి ప్రతి శుక్రవారం పూజను కొనసాగిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటూ దక్షిణావృత శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజించే..
శ్రీ గురుభ్యోన్నమః | శ్రీ మహాగణాధిపతయే నమః | శివాయ గురవే నమఃకార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినాలు మరియు కార్తీక మాసం విశిష్టత గురుంచి తెలుసుకుందాం"న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్" అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఏటా దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాద..
Sri Natarajar Temple , ChidambaramIntroductionThillai Nataraja Temple, also known as the Sri Chidambaram Nataraja Temple, is a famous temple dedicated to Lord Nataraja, a famous form of Lord Shiva, who is considered to be a dance guru for the entire universe. This temple is located in Chidambaram in Tamil Nadu. The temple is glorified by the Shaivite Saints in the Shaivite text, Thevaram. Here Lord Shiva is regarded as the master of Bharatanatyam, a popular dance form of India. The present temple was built during the 10th century by the Cholas, ..
నారదుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించినది ఎవరు?శ్రీ సుబ్రహ్మణ్యస్వామిఅసురులను సంహరించటానికై పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించాడు. వానిలో శ్రీసుబ్రహ్మణ్యావతార మొకటి. పరమేశ్వరుని పుత్రునిగా అవతరించి తారకాసురాది అసురులను సంహరించి లోకాన్ని సంరక్షించాడు. శ్రీమద్రామాయణం, మహాభారతం, స్మందాది పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం గురించి విపులంగా వివరించబడింది.సుబ్రహ్మణ్యస్వామిని, స్కంద, మురుగ, కార్తికేయ మొదలగు నామాలతోకూడ పిలుస్తాం. సుబ్రహ్మణ్యుడు సనత్కుమార రూపంలో నారదునికి బ్రహ్మవిద్యను ఉపదేశించాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామికి పవిత్రమైన స్థలాలు మనదేశంలో చాల ఉన్నాయి. వానిలో ఆరుపడైవీడు అని పిలు..
INTRODUCTIONThere is a famous temple dedicated for Lord Ganapathi in Nanganallur, Chennai, and this temple is known as Sri Kubera Ganapathi Temple. Since Lord Vinayaka in this temple does the functions of Lord Kubera(The god of wealth and fortunes) such as giving wealth and prosperity to his devotees, hence he has got such a nice name! This temple is as popular similar to the Nanganallur Sri Anjaneyar Temple, and this temple is mostly worshipped by job seekers, family man, business and working professionals.The address of this temple is:-Address: 49, Civil Aviation Colony Rd, Iy..
అట్ల తదియ / అట్ల తద్దె శుభాకాంక్షలుపూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ..
నవగ్రహ పీడా పరిహార స్త్రోత్రంగ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః ।విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః ।విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా ।వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః ।సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః ।అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః ।ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః/ మన్దచారః ప్రసన్నాత్..
శ్రీ గురుభ్యోన్నమఃశ్రీ మహాగణాధిపతయే నమః    పాక్షిక చంద్రగ్రహణం సమయం  స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త ఖండగ్రాస సోమోపరాగము అనగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.        అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 నిల వరకు ఉంటుంది.  స్పర్శ కాలం (పట్టు)    రాత్రి   గం 01 : 05 ని//లు  మధ్య కాలం(మధ్య)    రాత్రి  గం 01 : 44 ని//లు    మోక్షకాలం  (విడుపు)  రాత్రి ..
పాలపిట్ట దర్శనం ఎందుకు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివ‌రి రోజున ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ద‌స‌రా రోజు రావ‌ణ‌ద‌హ‌నంతోపాటు చేయాల్సిన కార్య‌క్ర‌మాల్లో మ‌రొక‌టి.. పాల‌పిట్ట ద‌ర్శ‌నం. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షంపై ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యా..
పద్మనాభ మాసము(ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ )బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదముఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో ! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను. శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను . ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ'ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును . ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను. ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల&n..
Showing 221 to 230 of 1007 (101 Pages)