Devotional
devotional
Subcategories
విశ్వరూప వీరభద్రుడు...శ్రీ శైల క్షేత్ర పాలకుడు.......!!శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు.
ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా
వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా
కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు.
శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే
కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో,
ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్..
మంగళ, శుక్రవారాలలో ఇతరులకు
డబ్బు ఎందుకు ఇవ్వకూడదా....? కారణం ఏమిటి...?మంగళ వారం
కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం
చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 6కుజుడు
కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు
శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు
చేయకూడదు.ముఖ్యంగా
మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా
మిగిలే ప్రమాదం ఉంది. ..
జనవరి 29 నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలుతిరుపతి, 2024 డిసెంబరు 21: కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి
ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జనవరి
28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ
ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది.
రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ
సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్త..
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల24న ఎస్ఈడీ టికెట్లు విడుదలతిరుమల, 2024 డిసెంబరు 17: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి
ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన
ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్యతో
కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు- 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1..
లింగరాజ్ ఆలయ చరిత్ర, భువనేశ్వర్టెంపుల్ సిటీ భువనేశ్వర్లో అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం
లింగరాజ్ ఆలయం. ఈ ఆలయం హరిహర భగవానుడికి అంకితం చేయబడింది, అంటే ఇది హరి (విష్ణువు)
మరియు హర (శివుడు) లకు అంకితం చేయబడింది.11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ప్రార్థనా స్థలంలో, 8 అడుగుల వ్యాసం
మరియు 8 అంగుళాల పొడవు ఉంటుందని విశ్వసించబడే స్వయంభూ (స్వయంగా వ్యక్తీకరించబడిన) శివలింగం
ఉంది. ఒక నిర్మాణ అద్భుతం, లింగరాజ్ ఆలయం నగరం యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణ; అయితే,
దీనిని హిందువులు మాత్రమే సందర్శించగలరు.ఈ అద్భుతమైన పురాతన కట్టడం యొక్క సంగ్రహావలోకనం పొందడానికి హిందూయేతరుల
కోసం కాంప్లెక్స్ వెలుపల ఒక వేద..
ధనుర్మాసమంటే శూన్య మాసమా? శుభకార్యాలు చేయకూడదా?కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత
ఉందని, చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ
నెలకు చాలా ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం,
ఎంతో విశిష్టమైనది. ఇప్పుడు ధనుర్మాసానికి ఎందుకంతటి విశిష్టత వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు
చేయవచ్చా? ఈ మాసానికి శూన్య మాసమని ఎందుకు పేరు వచ్చింది? తదితర వివరాలను తెలుసుకుందాం.ధనుర్మాసం అంటే?డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశము
అయిన కారణముగా, డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది..
మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా | దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీర..
గిరిజా
దేవి(బిరాజదేవి) శక్తిపీఠంఒడ్యాణం అంటే
ఓడ దేశం అని (ప్రస్తుత ఒరిస్సా రాష్టం).
ప్రస్తుత
ఒరిస్సా రాష్ట్రములోని
కటక్ నగరం సమీపంలోని వైతరణీనది ఒడ్డున గిరిజాదేవి అమ్మవారు
త్రిశక్తి స్వరూపిణిగా వెలసివుంది.
ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సాలోని జాజీపూర్ లో వుంది. ఈ జాజీపూర్ భువనేశ్వర్ కు సుమారు 100 కి.మీ. దూరంలో వుంది. ఈ ప్రదేశములో సతీదేవి నాభి స్థానం ఇక్కడ పడిందని అంటారు. ఈ అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో 11వ శక్తిపీఠంగా 'ఒడ్యాణే గిరిజాదేవి' అని పేర్కొనబడింది.అష్టాదశ శక్తి పీఠాల(18) వివరణ &n..
మోక్షదా ఏకాదశి వ్రతంమోక్షదా ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమౌతుంది. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు , అవసరాలు వుంటాయి గనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్ధించడం జరుగుతుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్ధం మోక్షాన్ని కోరడమే అవుతుంది.పాపాలు
చేస్తున్నంత కాలం మరణించడం మరలా జన్మించడం , మళ్లీ మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ వుండటం జరుగుతూ వుంటాయి. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్టయితే అన్నిరకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ వుంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా 'మోక్షదా ఏ..
పూరీ - శ్రీ జగన్నాథ దేవాలయంభారతదేశంలోని నాలుగు ధామ్లలో (తీర్థయాత్రలు) ఒకటిగా పరిగణించబడే
పూరీలోని శ్రీ జగన్నాథ దేవాలయం, ఒడిషా రాష్ట్రంలోని పురాతన నగరం పూరీలో ఉంది. భగవంతుడు
జగన్నాథుడికి అంకితం చేయబడింది - విశ్వానికి ప్రభువు, విష్ణువు యొక్క ఒక రూపం, ఈ పురాతన
ఆలయం ప్రతి సంవత్సరం మిలియన్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది. ప్రసిద్ధ రథయాత్ర ఉత్సవం సందర్భంగా ఈ సంఖ్య విపరీతంగా
పెరుగుతుంది.కళింగ నిర్మాణ శైలిని కలిగి ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన ఆలయంతో
పాటు, అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.
ఈ పవిత్ర క్షేత్రంలో ప్రధాన దేవతలు జగన్నాథుడు, అతని సోదరుడు ..