Devotional
devotional
Subcategories
పంచభూతలింగాలుపంచభూతలింగాల గురించి మీకు తెలుసా? అయితే ఈ కథనం చదవండి. పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.1. పృథ్విలింగం:ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.2. ఆకాశలింగం:ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనమ..
మాసికాల రహస్యం ఇదే! మాసికాలు ఎందుకు పెట్టాలి?అన్ని మాసికాలు పెట్టాలా?కొన్నిమానేయవచ్చా? వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారి..
మహాలయ పక్షాలు (18-09-2024 To 02-10-2024)మహాలయ పక్షాల సమయంలో తప్పనిసరిగా పఠించాల్సిన స్తోత్రంఈ పితృస్థుతి ని అందరూ రాసుకొని భద్ర పరచుకొండి. ప్రతీ రోజూ చదువుకోవచ్చు. తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు. పితృదేవతలు అంటే, జన్యుదేవతలు. బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి.ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు. ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. పాపకర్మలు నశించిపోతాయి.బ్రహ్మ ఉవాచ:౧. నమో పిత్రే జన్మ..
శ్రీ
గురుభ్యోన్నమఃభాద్రపద
మాసంలో వినాయక చవితి మహాపర్వ
దినమును నవరాత్రుల ఉత్సవంగా
జరుపుకుంటాము కదా!
అలాగే
బహుళ పక్షంలో వచ్చే విశేషములు
గురించి తెలుసుకుందాం.భాద్రపద
శుక్ల పక్షం శుభకార్యములు,
పండుగలకు
విశేషమైతే !
కృష్ణ
పక్షం పితృ కార్యములకు విశేషంగా
చెప్పవచ్చు.
భాద్రపదమాసంలో
వచ్చే అమావాస్యనే మహాలయ
అమావాస్య అంటారు.
అమావాస్యలు
సంవత్సరమునకు 12
ఉంటాయి
,మరి
భాద్రపద అమావాస్యకు ఇంత
విశిష్టత ఎందుకంటే....పురాణాల
ప్రకారం మహాభారతం లోని కర్ణుడి
గురించి మనకందరికీ తెలుసు.
అతని
దాన గుణము గురించి చెప్పడానికి
మాటలు సరిపోవు,
అందుకే
అతనిని దానవీరసూరకర్ణ అంటారు.
అలాంటి
కర్..
మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులుపుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి. దైవఋణం తీర్చుకోవడానికి వ్రతాలు, హోమాలు, దీక్షలు, పుణ్యక్షేత్రాల దర్శనం, తీర్థయాత్ర పర్యటనలు చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. ఋషి ఋణం తీర్చుకోవడానికి పారంపర్యంగా వస్తున్న సంప్రదాయ పాలన, సద్ధర్మ పాలన. నియతి, గార్హపస్థ్య పాలనతో తీర్చుకోవచ్చు. అలాగే వంశంలోని పెద్దలపట్ల తీర్చుకోవాల్సిన శ్రాద్ధకర్మలు, పిండప్రదానాలు, తర్పణాలు ఉంటాయి. ఈ పితృఋణం తీర్చుకోకపోవడం దోషం అని దాన్నే పితృదోషం అ..
సెప్టెంబరు 16 నుండి 18వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలుతిరుపతి, 2024 సెప్టెంబరు 03: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది.ఆలయంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్..
ఋషి పంచమిభాద్రపద మాసంలో వినాయక చవితి మరసటి రోజు వచ్చే పంచమి 'ఋషి పంచమి' గా జరుపుకుంటాం. భారతీయ ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూల స్థంబాలు అయిన గొప్ప గొప్ప మహర్షులలో సప్తర్షులను ఋషి పంచమి రోజు ఒక్కసారి అయినా తలచుకోవాలని పెద్దలు చెబుతారు.ఋషి పంచమి రోజు "అత్రి, కశ్యప, భారద్వాజ, గౌతమ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని" అనే సప్తర్షులను తప్పకుండా స్మరించుకోవాలి. పూర్వకాలంలో ఋషులు ఎందరో ఉన్నారు. కానీ వారిలో సప్తర్షులు ఖ్యాతికెక్కారు.అత్రి మహర్షి* సాక్షాత్తు ఆ మహావిష్ణువునే పుత్రునిగా పొందినవాడు అత్రి మహర్షి. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమ..
గణపతి గకార
అష్టోత్తర శత నామావళి
ఓం గకారరూపాయ నమః
ఓం గంబీజాయ నమః
ఓం గణేశాయ నమః
ఓం గణవందితాయ నమః
ఓం గణాయ నమః
ఓం గణ్యాయ నమః
ఓం గణనాతీతసద్గుణాయ నమః
ఓం గగనాదికసృజే నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గంగాసుతార్చితాయ నమః
ఓం గంగాధరప్రీతికరాయ నమః
ఓం గవీశేడ్యాయ నమః
ఓం గదాపహాయ నమః
ఓం గదాధరసుతాయ నమః
ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః
ఓం గజాస్యాయ నమః
ఓం గజలక్ష్మీపతే నమః
ఓం గజావాజిరథప్రదాయ నమః
ఓం గంజానిరతశిక్షాకృతయే నమః
ఓం ..
పిల్లల శ్రేయస్సు కోరే 'పోలాల అమావాస్య' పూజ పోలాల అమావాస్య వ్రత కథ: సనాతన ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్రతం, నోముకు ఒక కథ ఉంటుంది. నియమ నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం పరిపూర్ణమై, వ్రత ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. అలాగే పోలాల అమావాస్య పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకోవాలి. పోలాల అమావాస్య కథ:పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు. అయితే పుట్టీ పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. అలా పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రా..
ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలువిజయవాడ :విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా* అక్టోబర్ 3న బాలా త్రిపుర సుందరీదేవిగా* అక్టోబర్ 4న గాయత్రీదేవిగా * అక్టోబర్ 5న అన్నపూర్ణ దేవిగా* అక్టోబర్ 6న లలితా త్రిపుర సుందరీదేవిగా * అక్టోబర్ 7న మహాచండీగా * అక్టోబర్ 8న మహాలక్ష్మీ దేవిగా * అక్టోబర్ 9న సరస్వతి దేవిగా* అక్టోబర్ 10న దుర్గాదేవిగా * అక్టోబర్ 11న మహిషాసురమర్దిని, * అక్టోబర్ 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.#muluguastrology #someshwarashar..